ఊపిరి ఆడక ఇద్దరు మెయిడ్స్ దుర్మరణం
- February 16, 2021
కువైట్ సిటీ:ఇద్దరు మెయిడ్స్ తమ స్పాన్సర్స్ ఇంటిలో దుర్మరణం పాలయ్యారు. సబాహ్ అల్ నాజర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు ఫిలిప్పీన్కి చెందిన వ్యక్తి కాగా, మరొకరు శ్రీలంకకు చెందినవారు. మూసివేసి వున్న గదిలో బొగ్గుల కుంపటి కారణంగా వచ్చిన పొగతో ఊపిరి ఆడక ఇద్దరు మెయిడ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మెయిడ్స్ కోసం స్పాన్సరర్ ఎంతగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, బలవంతంగా వారుంటున్న రూమ్ డోర్ పగలగొట్టగా లోపల ఇద్దరూ నిర్జీవంగా కనిపించారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







