వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజు
- February 16, 2021
మనామా:బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా యూఏఈ చేరుకున్నారు.వ్యక్తిగత పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న బహ్రెయిన్ రాజుకు యూఏఈ సాదర స్వాగతం పలికింది. అల్ అఫ్రా ప్రాంత పాలకుల ప్రతినిధిగా షేక్ అహ్మద్ బిన్ జయద్ అల్ నెహ్యాన్ విమానాశ్రయంలో బహ్రెయిన్ రాజుకు స్వాగతం పలికారు.రాజు ఖలీఫా వెంట బహ్రెయిన్ ప్రతినిధుల బృందం కూడా ఉంది.అల్ నెహ్యాన్ తో పాటు రాజుకు స్వాగతం పలికిన వారిలో పలువురు షేక్ లు, సీనియర్ అధికారులు, యూఏఈలోని బహ్రెయిన్ అంబాసిడర్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష