తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం

- February 19, 2021 , by Maagulf
తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం

తిరుమల:తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథ సప్తమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఈ రోజు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్రప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com