మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం
- February 20, 2021
దోహా:కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈటరీస్ ఇతర ఔట్లెట్లలో ఆహార పదార్థాల నాణ్యత, భద్రత వంటి అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ) వెల్లడించింది. దేశంలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల (జనవరి)లో 15,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా 12,000 తనిఖీలు నిర్వహించారు. 2,841 ఉల్లంఘనల్ని గత నెలలో గుర్తించారు. ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందని అదికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అతారిటీస్ స్పష్టం చేవాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష