మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం
- February 20, 2021
దోహా:కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈటరీస్ ఇతర ఔట్లెట్లలో ఆహార పదార్థాల నాణ్యత, భద్రత వంటి అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ) వెల్లడించింది. దేశంలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల (జనవరి)లో 15,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా 12,000 తనిఖీలు నిర్వహించారు. 2,841 ఉల్లంఘనల్ని గత నెలలో గుర్తించారు. ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందని అదికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అతారిటీస్ స్పష్టం చేవాయి.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







