మునిసిపాలిటీల్లో తనిఖీలు ముమ్మరం
- February 20, 2021
దోహా:కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈటరీస్ ఇతర ఔట్లెట్లలో ఆహార పదార్థాల నాణ్యత, భద్రత వంటి అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఈ) వెల్లడించింది. దేశంలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల (జనవరి)లో 15,000కి పైగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా 12,000 తనిఖీలు నిర్వహించారు. 2,841 ఉల్లంఘనల్ని గత నెలలో గుర్తించారు. ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగిందని అదికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అతారిటీస్ స్పష్టం చేవాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







