మిలటరీ ఇండస్ట్రీపై సౌదీ గురి..20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రణాళిక
- February 21, 2021
రియాద్:అనేక రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్తున్న సౌదీ అరేబియా..సైనిక అవసాలను తీర్చేలా మిలటరీ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ చేసింది. మిలటరీ అవసరాలను తీర్చే ఆయుధాలు, ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసేలా దీర్ఘకాల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందుకుగాను రాబోయే దశాబ్దకాలంలో 20 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా మిలటరీ ఇండస్ట్రీని బలోపేతం చేస్తూ సైనిక అవసరాలకు అనుగుణంగా మిలటరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. 2030 నాటికి మిలటరీ బడ్జెట్ లో దాదాపు 50 శాతాన్ని మిలటరీ ఇండస్ట్రీకే కేటాయిస్తామని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







