పేదలకు ఉచితంగా ఇసుక!
- February 26, 2016
పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని సూత్రపాయంగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుకలో ఆదాయం కంటే ప్రభుత్వానికి చెడ్డపేరు ఎక్కువగా వస్తోందని సీఎం అభిప్రాయడినట్లు మంత్రులు చెప్పారు. రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇదంతా అవసరమా? అని సీఎం ప్రశ్నించారన్నారు. నిబంధనలు లేకుండా అవసరమైన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పేదలకు మరొక సంక్షేమ పథకమేనని మంత్రులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









