అక్రమంగా జీతాలు పొందుతున్న కువైటీ పౌరుల అరెస్ట్
- February 25, 2021
కువైట్ సిటీ:తాము చేయని ఉద్యోగాలకు సంబంధించి జీతాలు పొందుతున్న కువైటీ పౌరులు (మహిళలు, పురుషులు) అరెస్టయ్యారు. ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న మేన్పవర్కి సంబంధించి ఆర్థిక సాయంగా ఈ జీతాల్ని నిర్దేశించడం జరిగింది. నిందితులు, ఓ కాంట్రాక్టు కంపెనీ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు అక్రమంగా పత్రాలు పొందారు. 5,000 కువైటీ దినార్స్ నుంచి 50,000 కువైటీ దినార్స్ వరకు వేతనాల్ని పొందుతున్నట్లుగా పత్రాలు సృష్టించారు. మొత్తం వేతనాలు 250,000 కువైటీ దినార్స్గా నిందితులు పొందినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







