అల్ అహ్మద్ కారిడార్ ప్రారంభించిన ఖతార్ పీఎం, కువైట్ డిప్యూటీ పీఎం
- February 25, 2021
దోహా:ఖతార్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా, కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హమాద్ జబెర్ అలి అల్ సబాహ్, సంయుక్తంగా సబాహ్ అల్ అహ్మద్ కారిడార్ను ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సర్వీస్ రోడ్లు, ల్యాండ్ స్కూపింగ్, బ్యూటిఫికేషన్ మరియు ట్రీ ప్లాంటేషన్ వంటి పనులు 2021 నాటికి పూర్తవుతాయి. మొత్తం 29 కిలోమీటర్ల నిడివిగల ఈ కారిడార్, అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







