అల్ అహ్మద్ కారిడార్ ప్రారంభించిన ఖతార్ పీఎం, కువైట్ డిప్యూటీ పీఎం
- February 25, 2021
దోహా:ఖతార్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా, కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హమాద్ జబెర్ అలి అల్ సబాహ్, సంయుక్తంగా సబాహ్ అల్ అహ్మద్ కారిడార్ను ఫిబ్రవరి 24న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సర్వీస్ రోడ్లు, ల్యాండ్ స్కూపింగ్, బ్యూటిఫికేషన్ మరియు ట్రీ ప్లాంటేషన్ వంటి పనులు 2021 నాటికి పూర్తవుతాయి. మొత్తం 29 కిలోమీటర్ల నిడివిగల ఈ కారిడార్, అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







