మనీ లాండరింగ్: నిందితుడికి జరీమానా
- February 25, 2021యూఏఈ:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, ఓ వ్యక్తికి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 600,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. సెంట్రల్ బ్యాంకు అనుమతి లేకుండా, నాన్ ఆథరైజ్డ్ వ్యక్తి ఓ ఎక్స్ఛేంజ్ హౌస్ నిర్వహణలో భాగం పంచుకున్నట్టు విచారణలో తేలింది. ఇకపై అతను ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా అతనిపై సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన