తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 27, 2021_1614403746.jpg)
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వివరాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది.అయితే తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు... ఇదే సమయంలో 148 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,631 కు చేరుకోగా.. 2,95,059 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,633 మంది మృతిచెందారు.దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.80 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 850 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్.నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 40,821 శాంపిల్స్ టెస్ట్ చేశామని..ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 86,59,666 కు చేరిందని బులెటిన్లో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష