తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల..
- February 27, 2016
రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల చేసింది. గీసుకొండలోని కాకతీయ మెయిన్ కెనాల్ అభివృద్ధికి రూ.5.5 కోట్లు, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్ కళాశాల అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.12.50 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా నీగాం, మల్లాపూర్లో కొత్త ట్యాంకుల నిర్మాణానికి రూ.15.4 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







