తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల..

- February 27, 2016 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల..

రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.33.4 కోట్ల నిధులను విడుదల చేసింది. గీసుకొండలోని కాకతీయ మెయిన్‌ కెనాల్‌ అభివృద్ధికి రూ.5.5 కోట్లు, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్‌ కళాశాల అదనపు అంతస్తుల నిర్మాణానికి రూ.12.50 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఆదిలాబాద్‌ జిల్లా నీగాం, మల్లాపూర్‌లో కొత్త ట్యాంకుల నిర్మాణానికి రూ.15.4 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com