రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత..
- March 01, 2021
రేణిగుంట:చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది.బాబు చిత్తూరులో పర్యటించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బాబును పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.ఎయిర్ పోర్టులోనే బాబుకు నోటీసులు ఇచ్చారు.కరోనా నిబంధనలు, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఎలాంటి ధర్నాలు, దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు.దీంతో తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిరసనలు తెలియజేసింది. చిత్తూరులో దీక్ష, తిరుపతిలో ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







