రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్తత..
- March 01, 2021
రేణిగుంట:చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది.బాబు చిత్తూరులో పర్యటించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బాబును పోలీసులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు.ఎయిర్ పోర్టులోనే బాబుకు నోటీసులు ఇచ్చారు.కరోనా నిబంధనలు, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో ఎలాంటి ధర్నాలు, దీక్షలకు అనుమతులు లేవని పోలీసులు పేర్కొన్నారు.దీంతో తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిరసనలు తెలియజేసింది. చిత్తూరులో దీక్ష, తిరుపతిలో ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









