బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రింగ్ గుట్టు రట్టు
- March 01, 2021
కువైట్ సిటీ:జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తనిఖీల్లో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ గుట్టు రట్టయ్యింది. ఈ తనికీల్లో 29 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో 19 మంది అరబ్ మరియు ఆసియా జాతీయులైన మహిళలున్నారు. ప్రధాన నిందితుడ్ని ఫిలిప్పినో వలసదారుడిగా గుర్తించారు. క్రిమినల్ యాక్టివిటీస్ చేయడంలో నిందితుడ్ని దిట్టగా పేర్కొన్నారు పోలీసులు. ఈ క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి 5,000 కువైటీ దినార్స్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







