కొత్త కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
- March 02, 2021
దోహా:లుసైల్ ప్రాంతంలో కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభమయ్యింది. రిజిస్ట్రేషన్, అస్సెస్మెంట్, వ్యాక్సినేషన్ మరియు అబ్జర్వేషన్ వంటి సౌకర్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఖతార్, చాలా విభిన్నంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అథారిటీస్ పేర్కొన్నాయి. డ్రైవ్ త్రూ పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలు సక్సెస్ అయ్యాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ త్రూ వ్యాక్సినేష్ కేంద్రాలకు శ్రీకారం చుట్టామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







