కొత్త కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
- March 02, 2021దోహా:లుసైల్ ప్రాంతంలో కోవిడ్ 19 డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభమయ్యింది. రిజిస్ట్రేషన్, అస్సెస్మెంట్, వ్యాక్సినేషన్ మరియు అబ్జర్వేషన్ వంటి సౌకర్యాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఖతార్, చాలా విభిన్నంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోందనీ, ఈ క్రమంలోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అథారిటీస్ పేర్కొన్నాయి. డ్రైవ్ త్రూ పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలు సక్సెస్ అయ్యాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ డ్రైవ్ త్రూ వ్యాక్సినేష్ కేంద్రాలకు శ్రీకారం చుట్టామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు