మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు
- March 02, 2021మనామా:తన మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. గతంలో ఈ వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలికి ఇద్దరు చిన్నారులున్నారు. క్యాపిటల్ గవర్నరేట్లోని బాధితురాలి ఇంట్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితుడిపై అభియోగాలు గతంలో మోపబడగా ఆ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. నిందితుడు, తన భార్యపై అత్యాచారానికి తెగబడగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలికి యాసిడ్ కారణంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు