మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు

- March 02, 2021 , by Maagulf
మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు

మనామా:తన మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. గతంలో ఈ వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలికి ఇద్దరు చిన్నారులున్నారు. క్యాపిటల్ గవర్నరేట్‌లోని బాధితురాలి ఇంట్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితుడిపై అభియోగాలు గతంలో మోపబడగా ఆ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. నిందితుడు, తన భార్యపై అత్యాచారానికి తెగబడగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలికి యాసిడ్ కారణంగా గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com