యూఏఈ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్
- March 04, 2021
యూఏఈ:నైజీరియాలో వుంటోన్న భారత జాతీయుడొకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు.14 ఏళ్ళుగా దుబాయ్ ఫ్రీ ర్యాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. 2009లో దుబాయ్ నుంచి ఆయన నైజీరియాకి వెళ్ళారు.ఎప్పటికైనా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో విజయం సాధిస్తాననే నమ్మకంతో తాను వుండేవాడిననీ, ఆ నమ్మకమే తనను గెలిపించిందనీ అంటున్నారాయన.రాహుల్ జుల్కా ముంబైకి చెందినవారు. ఈ బహుమతి గెలుచుకున్న 177వ భారతీయుడాయన.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









