యూఏఈ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్
- March 04, 2021
యూఏఈ:నైజీరియాలో వుంటోన్న భారత జాతీయుడొకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు.14 ఏళ్ళుగా దుబాయ్ ఫ్రీ ర్యాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. 2009లో దుబాయ్ నుంచి ఆయన నైజీరియాకి వెళ్ళారు.ఎప్పటికైనా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో విజయం సాధిస్తాననే నమ్మకంతో తాను వుండేవాడిననీ, ఆ నమ్మకమే తనను గెలిపించిందనీ అంటున్నారాయన.రాహుల్ జుల్కా ముంబైకి చెందినవారు. ఈ బహుమతి గెలుచుకున్న 177వ భారతీయుడాయన.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







