యూఏఈ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్
- March 04, 2021
యూఏఈ:నైజీరియాలో వుంటోన్న భారత జాతీయుడొకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు.14 ఏళ్ళుగా దుబాయ్ ఫ్రీ ర్యాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. 2009లో దుబాయ్ నుంచి ఆయన నైజీరియాకి వెళ్ళారు.ఎప్పటికైనా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో విజయం సాధిస్తాననే నమ్మకంతో తాను వుండేవాడిననీ, ఆ నమ్మకమే తనను గెలిపించిందనీ అంటున్నారాయన.రాహుల్ జుల్కా ముంబైకి చెందినవారు. ఈ బహుమతి గెలుచుకున్న 177వ భారతీయుడాయన.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









