యూఏఈ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఇండియన్
- March 04, 2021
యూఏఈ:నైజీరియాలో వుంటోన్న భారత జాతీయుడొకరు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు.14 ఏళ్ళుగా దుబాయ్ ఫ్రీ ర్యాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. 2009లో దుబాయ్ నుంచి ఆయన నైజీరియాకి వెళ్ళారు.ఎప్పటికైనా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ డ్రాలో విజయం సాధిస్తాననే నమ్మకంతో తాను వుండేవాడిననీ, ఆ నమ్మకమే తనను గెలిపించిందనీ అంటున్నారాయన.రాహుల్ జుల్కా ముంబైకి చెందినవారు. ఈ బహుమతి గెలుచుకున్న 177వ భారతీయుడాయన.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల