పర్యటన ఫలప్రదమైందని : కేపీ ఓలి
- February 27, 2016
భారత్లో తన పర్యటన ఫలప్రదమైందని నేపాల్ ప్రధాని కేపీ ఓలి తెలిపారు. మాదేషీల ఆందోళనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు నా పర్యటన దోహదపడింది అని భైరాఘవలో జరిగిన సభలో చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మాదేషీ పార్టీల ఐక్య ప్రజాతంత్ర ఫ్రంట్ మాత్రం భారత్లో ప్రధాని ఓలి పర్యటన పూర్తిగా విఫలమైందని, ఎటువంటి ఎజెండాలేకుండా ఆయన భారత్లో పర్యటించడం పొరపాటని పేర్కొంది. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరోదఫా ఆందోళన చేస్తామని శనివారం సమావేశం తర్వాత తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోతే ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









