‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ బ్యానర్ల తొలగింపు
- March 06, 2021
కువైట్:ఓ రెస్టారెంట్ ముందు ‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ అంటూ ఏర్పాటు చేయబడ్డ ప్రకటనని తొలగించాయి అథారిటీస్.కర్ఫ్యూలపై ప్రభుత్వ తీరు కారణంగా వచ్చిన నష్టాల వల్ల రెస్టారెంట్ అమ్మకానికి..అనేది ఆ బ్యానర్ సారాంశం.ఖైతాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయిందనీ,అప్పులు తీర్చడానికి రెస్టారెంట్ అమ్మకం తప్ప తనకు వేరే దారి కనిపించలేదని రెస్టారెంట్ నిర్వాహకుడు పేర్కొన్నాడు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







