‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ బ్యానర్ల తొలగింపు
- March 06, 2021
కువైట్:ఓ రెస్టారెంట్ ముందు ‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ అంటూ ఏర్పాటు చేయబడ్డ ప్రకటనని తొలగించాయి అథారిటీస్.కర్ఫ్యూలపై ప్రభుత్వ తీరు కారణంగా వచ్చిన నష్టాల వల్ల రెస్టారెంట్ అమ్మకానికి..అనేది ఆ బ్యానర్ సారాంశం.ఖైతాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయిందనీ,అప్పులు తీర్చడానికి రెస్టారెంట్ అమ్మకం తప్ప తనకు వేరే దారి కనిపించలేదని రెస్టారెంట్ నిర్వాహకుడు పేర్కొన్నాడు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









