‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ బ్యానర్ల తొలగింపు
- March 06, 2021కువైట్:ఓ రెస్టారెంట్ ముందు ‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ అంటూ ఏర్పాటు చేయబడ్డ ప్రకటనని తొలగించాయి అథారిటీస్.కర్ఫ్యూలపై ప్రభుత్వ తీరు కారణంగా వచ్చిన నష్టాల వల్ల రెస్టారెంట్ అమ్మకానికి..అనేది ఆ బ్యానర్ సారాంశం.ఖైతాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయిందనీ,అప్పులు తీర్చడానికి రెస్టారెంట్ అమ్మకం తప్ప తనకు వేరే దారి కనిపించలేదని రెస్టారెంట్ నిర్వాహకుడు పేర్కొన్నాడు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!