భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 07, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.తగ్గినట్టే తగ్గి తిరిగి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.ఇక తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది.ఇందులో 1,08,68,520 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.1,84,523 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక దేశంలో కొత్తగా 100 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,756కి చేరింది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







