రేపు ‘మేజర్’ అనౌన్స్ మెంట్
- March 14, 2021_1615740859.jpg)
హైదరాబాద్:‘ఎవరు’,‘క్షణం’, ‘గూఢచారి’ వంటి చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు హీరో అడవి శేషు.ఈ సినిమాల తర్వాత ‘మేజర్’ సినిమా వస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూపర్ మహేష్ కు చెందిన బీఎంజీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సోనీ పిక్చర్స్ శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శశికిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.2006లో ముంబైలో పాకిస్తాన్ టెర్రరిస్టులు సాగించిన ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. ఆయన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాను వచ్చే జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.రేపు ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మేజర్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష