రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న కువైట్ మంత్రి

- March 18, 2021 , by Maagulf
రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న కువైట్ మంత్రి

కువైట్: కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్‌తో గురువారం కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా భేటీ అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com