రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న కువైట్ మంత్రి
- March 18, 2021
కువైట్: కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో గురువారం కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా భేటీ అవుతారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







