ఉమ్రా: 70 ఏళ్ళ వయసు వరకు స్వదేశీ యాత్రీకులకు అనుమతి
- March 18, 2021![1 ఉమ్రా: 70 ఏళ్ళ వయసు వరకు స్వదేశీ యాత్రీకులకు అనుమతి](https://www.maagulf.com/godata/articles/202103/mecca-pilgrimage-2020-AP-_1616046608.jpg)
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం 18 నుంచి 70 ఏళ్ళ వయసుగల డొమెస్టిక్ యాత్రీకులకు ఉమ్రా ప్రార్థనల కోసం అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జారీ చేసిన సూచనల మేరకు తగు మార్గదర్శకాల్ని యాత్రీకులు పాటించాల్సి వుంటుంది. ఈతమర్నా అప్లికేషన్ వున్నవారు, ప్రస్తుత పరిమితి గడువు తీరాక తిరిగి ఉమ్రా ప్రార్థనల్లో పాల్గొనవచ్చు. ఇందుకోసం వారికి ప్రత్యేక పర్మిట్ జారీ చేయబడుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం ప్రతి 15 రోజులకు ఓ సారి ఉమ్రా అనుమతి జారీ చేయబడుతుంది. కాగా, రవాణా సదుపాయి అనేది ఆప్షనల్. 2020 నవంబర్ 1 నుంచి ఉమా ప్రార్థనల కోసం డొమెస్టిక్ అలాగే అంతర్జాతీయ యాత్రీకులకు అనుమతినిస్తున్నారు. 20,000 మంది ఉమ్రా యాత్రీకులకు ఉమ్రా కోసం అనుమతినివ్వడం జరిగిందనీ, 60,000 మంది గ్రాండ్ మసీదులో ప్రార్థనలు పూర్తి చేసుకున్నారనీ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ
- తిరుమలలో క్యూ లైన్లను తనిఖీ చేసిన టీటీడీ ఈవో
- ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ గా మారనున్న పరిపాలన?
- ఈద్ అల్ అదా.. అర్థరాత్రి వరకు పబ్లిక్ పార్కులు
- ఉక్రెయిన్ శాంతి ప్రక్రియలో రష్యా భాగస్వామ్యం అవసరం.. సౌదీ
- యూఏఈలో ఈద్ అల్ అధా వేడుకలు ప్రారంభం
- భవనాలలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలు.. ప్రతిపాదనకు ఆమోదం
- ‘లులూ లెట్స్ కనెక్ట్’ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్
- మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..