తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ఒమన్లో ప్రారంభం
- March 20, 2021మస్కట్: మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్, తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ప్రారంభాన్ని స్పాన్సర్ చేశారు. ఈ మేరకు ఒమన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ అలాగే పలువురు మహిళలు అధికారులు (ఒమన్ ఫుట్ బాల్ అసోసియేషన్కి చెందినవారు) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..