ఎల్జి ఫోన్లు ఇక కనబడవు..!
- March 22, 2021న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ ఎల్జి ఇకపై మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్టు సమాచారం. తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్జి ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఎజి, వియత్నాం కంపెనీ విన్గ్రూప్ జెఎస్సి సహా రెండు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబర్చాయి. ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీల కోసం వేచి చూసేబదులు సాధ్యమైనంత త్వరగా ఫోన్ బిజినెస్కు ముగింపు పలకనున్నట్లు ఎల్జి ఎలక్ట్రానిక్స్ సిఇఒ క్వాన్ బాంగ్ సియోక్ తమ ఉద్యోగులకు ఇప్పటికే లేఖ రాసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి