ఒమన్కి వెళ్ళే ప్రయాణీకులు సలాలా ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవాలి
- March 25, 2021
మస్కట్:ఒమన్కి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా హోటల్ అకామడేషన్ను సహాలా వేదికగా బుక్ చేసుకోవాలనీ, మార్చి 29 నుంచి ఈ నిబంధన ఖచ్చితంగా అమలవుతుందని లండన్లోని ఒమన్ కల్చరల్ అటాచీ వెల్లడించింది. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్కి అంగీకరిస్తూ, ఈ నిమిత్తం హోటళ్ళను సలాలా వేదికగా బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఒమనీ కల్చరల్ అటాచీ పేర్కొంది. విదేశీ దౌత్య వ్యవహారాల నిమిత్తం పనిచేసే దౌత్య వేత్తలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబాలకీ, అలాగే 15 ఏళ్ళ లోబడినవారికి, 60 ఏళ్ళు పైబడినవారికి ఐసోలేషన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. పేషెంట్లకు కూడా వారి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో వెసులుబాటు ఇస్తారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







