పాఠశాల బస్సును ఢీకొన్న లారీ : 40 మందికి గాయాలు
- February 29, 2016పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తల్లాడ-దేవరపల్లి రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల బస్సు అప్రమత్తతగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ