తగలబెట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష
- February 29, 20162014 ఆగస్ట్ 14వ తేదీన ఇంటీరియర్ మినిస్ట్రీ పెట్రోల్ కార్ని సనద్లోని అల్ ఘాదీర్ మాస్క్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న సమయంలో తగలబెట్టిన కేసులో ముగ్గురికి 15 ఏళ్ళపాటు జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్ట్. అడ్వొకేట్ జనరల్, చీఫ్ ఆఫ్ యాంటీ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అహ్మద్ అల్ హమ్మాదీ ఈ విషయాన్ని ధృవీకరించారు. శుక్రవారం పవిత్ర ప్రార్ధనల సందర్భంగా ఈ ఘాతుకానికి తెగబడ్డారు ముగ్గురు వ్యక్తులు. విచారణ సందర్భంగా నేరారోపణకు సంబంధించిన ఆధారాల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అల్ హమ్మాదీ చెప్పారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ