కరోనా తీవ్రతపై భారత్ అలర్ట్...
- April 02, 2021
న్యూ ఢిల్లీ:కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.అక్టోబర్ తరువాత దేశంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది.అన్ని రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు.8 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి వేగంగా ఉందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పేర్కొన్నారు.ఇక నిన్నటి నుంచి దేశంలో 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.ఈ వ్యాక్సిన్ ను నిరంతరాయంగా సెలవు రోజుల్లో కూడా అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..









