కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న టి.గవర్నర్
- April 02, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం పుదుచ్చేరిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.పుదుచ్చేరిలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ మహిళా, శిశువుల ఆస్పత్రికి వెళ్లిన తమిళిసై అక్కడ వైద్యులతో టీకా వేయించుకున్నారు.కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!







