నష్టాల్లో ముగిసిన భారత్ స్టాక్ మార్కెట్లు
- April 05, 2021
భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ, అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ వెరసి సోమవారం కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 870 పాయింట్లు కోల్పోయి 49,159 వద్దకు చేరగా నిఫ్టీ 229 పాయింట్ల మేర నష్టంతో 14,637 వద్ద స్థిరపడ్డాయి. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు బుధవారం వెల్లడి కానున్న నేపధ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగింది. తాజా వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం బలహీన ధోరణిని కొనసాగించాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







