వ్యాపారాలకు మద్దతుగా 30 బిలియన్ దిర్హాముల ప్యాకేజీ
- April 06, 2021
యూఏఈ: రానున్న ఐదేళ్ళలో పారిశ్రామిక విభాగంలో 25,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా నేపథ్యంలో 30 బిలియన్ దిర్హాముల సాయాన్ని నేషనల్ ఎకానమీ పెంపుదల కోసం వినియోగించనున్నట్లు (ప్యాకేజీ రూపంలో) యూఏఈ ప్రైమ్ మినిస్టర్ వెల్లడించారు. పెద్ద కార్పొరేషన్లు, ఎస్ఎంఈలు అలాగే హెల్త్ కేర్, ఇన్ఫ్రా రంగం, ఫుడ్ సెక్యూరిటీ మరియు టెక్నాలజీ విభాగాల్లోని పారిశ్రామికవేత్తలకు అండగా ఈ నిధులు అందించనున్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







