మూమెంట్ బ్యాన్ ఎత్తివేత, రాత్రి వేళ కొనసాగనున్న ఆంక్షలు
- April 06, 2021మస్కట్: రాత్రి 8 గంటల లోపు ప్రజల కదలికలపై ఎలాంటి నిషేధం లేదు. ఏప్రిల్ 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. సుప్రీం కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానికులు, వలసదారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.అయితే, రాత్రి వేళల్లో కమర్షియల్ యాక్టివిటీస్ విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి. ఏప్రిల్ 8 మధ్యాహ్నం నుంచి విమానాశ్రయాల ద్వారా వచ్చే పౌరులు అలాగే రెసిడెంట్ కార్డు కలిగినవారికి ప్రవేశం కల్పిస్తారు. రమదాన్ మాసంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఎలాంటి అనుమతీ వుండదు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్