ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్న కువైట్
- April 06, 2021
కువైట్ సిటీ:ఈ ఏడాది చివరి నాటికి అన్ని టార్గెట్ గ్రూపులకు చెందినవారికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ షేక్ బాసిల్ అల్ సబాహ్ చెప్పారు. రోజుకి 20,000 మందికి వ్యాక్సినేషన్ చేయగల సామర్థ్యం హెల్త్ మినిస్ట్రీకి వుందని ఆయన వివరించారు. ఇలా చేయడం ద్వారా 8 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చని ఆయన వివరించారు. ఫైజర్ అలాగే ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ సంస్థలతో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







