యూఏఈలోని న్యూక్లియర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి షురూ
- April 06, 2021
యూఏఈ:యూఏఈలో మరో అద్బుత ఘట్టం ఆవిష్క్రుతమైంది. దేశంలోని తొలి న్యూక్లియర్ ప్లాంట్ నుంచి ప్రజావసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. గతేడాదిలో ఏర్పాటు చేసిన బరాఖ్ న్యూక్లియర్ ప్లాంట్ దేశీయ విద్యుత్ నెట్వర్క్ పరిధిలో చేరింది. యూనిట్ 2 నిర్వహణ కోసం ఫెడరల్ ఆధారిటీ ఫర్ న్యూక్లియర్ అథారిటీ నుంచి బరాఖ్ న్యూక్లియర్ ప్లాంట్ కు అనుమతి వచ్చిన నెలలోపు గడువులోనే ప్లాంట్ దేశీయ కమర్షియల్ నెట్వర్క్ లో చేరటం విశేషం.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







