భారత్ లో కరోనా కేసుల వివరాలు

- April 08, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా భారత్ లో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది.  ఇందులో 1,18,51,393 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,10,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 685 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,66,862కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 59,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com