భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 08, 2021న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదవుతున్నాయి.తాజాగా భారత్ లో 1,26,789 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. ఇందులో 1,18,51,393 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,10,319 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 685 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,66,862కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 59,258 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు