ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- March 16, 2026
దోహా: ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) వాహనదారులకు అత్యవసర విజ్ఞప్తిని జారీ చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల ముందు వాహనాలను ఆపవద్దని లేదా పార్క్ చేయవద్దని గుర్తు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానెల్లలో అధికారిక ప్రకటనను పోస్ట్ చేసింది.
ప్రతి డ్రైవరు సూచనలు మరియు మార్గదర్శకాలను గౌరవించాలని పిలుపుచిచ్చింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు ఖతార్ నమ్మకమైన విద్యుత్ నెట్వర్క్. సరఫరాకు వెన్నెముకగా నిలుస్తుంది. ఖతార్ వ్యాప్తంగా గృహాలు, వ్యాపారాలు మరియు అవసరమైన సేవలకు అధిక-నాణ్యత విద్యుత్ ను సరఫరా చేస్తోంది.
ఈ సౌకర్యాల ముందు పార్కింగ్ చేయడం లేదా వాహనాలను ఆపడం వలన సాంకేతిక బృందాలు, నిర్వహణ సిబ్బంది మరియు అత్యవసర ప్రతిస్పందనదారులకు కీలకమైన యాక్సెస్ మార్గాలు నిలిచిపోతాయన్నారు.
ఈ సైట్లను చేరుకోవడంలో ఏదైనా ఆలస్యం లోపాలు లేదా అంతరాయాల సమయంలో త్వరిత మరమ్మతులకు ఆటంకం కలిగించవచ్చని అన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!









