ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- March 16, 2026
దోహా: ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) వాహనదారులకు అత్యవసర విజ్ఞప్తిని జారీ చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల ముందు వాహనాలను ఆపవద్దని లేదా పార్క్ చేయవద్దని గుర్తు చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఛానెల్లలో అధికారిక ప్రకటనను పోస్ట్ చేసింది.
ప్రతి డ్రైవరు సూచనలు మరియు మార్గదర్శకాలను గౌరవించాలని పిలుపుచిచ్చింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు ఖతార్ నమ్మకమైన విద్యుత్ నెట్వర్క్. సరఫరాకు వెన్నెముకగా నిలుస్తుంది. ఖతార్ వ్యాప్తంగా గృహాలు, వ్యాపారాలు మరియు అవసరమైన సేవలకు అధిక-నాణ్యత విద్యుత్ ను సరఫరా చేస్తోంది.
ఈ సౌకర్యాల ముందు పార్కింగ్ చేయడం లేదా వాహనాలను ఆపడం వలన సాంకేతిక బృందాలు, నిర్వహణ సిబ్బంది మరియు అత్యవసర ప్రతిస్పందనదారులకు కీలకమైన యాక్సెస్ మార్గాలు నిలిచిపోతాయన్నారు.
ఈ సైట్లను చేరుకోవడంలో ఏదైనా ఆలస్యం లోపాలు లేదా అంతరాయాల సమయంలో త్వరిత మరమ్మతులకు ఆటంకం కలిగించవచ్చని అన్నారు.
తాజా వార్తలు
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!







