రమదాన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూలో పాక్షిక సడలింపులు
- April 08, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...పండగ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ సమయంలో జనాలు బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య కేంద్రాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉండదు. అన్ని షాపులు, మాల్స్ యథావిధిగా రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేసి ఉంటాయి.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







