రమదాన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూలో పాక్షిక సడలింపులు
- April 08, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...పండగ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ సమయంలో జనాలు బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య కేంద్రాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉండదు. అన్ని షాపులు, మాల్స్ యథావిధిగా రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేసి ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









