రమదాన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూలో పాక్షిక సడలింపులు
- April 08, 2021ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...పండగ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ సమయంలో జనాలు బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య కేంద్రాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉండదు. అన్ని షాపులు, మాల్స్ యథావిధిగా రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేసి ఉంటాయి.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14