కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్
- April 08, 2021దోహా: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ఖతార్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తోంది.ఇందులో భాగంగా రవాణా సర్వీసులపై ఫోకస్ చేసింది. దోహా మెట్రోలో ఇక నుంచి పూర్తి స్థాయి సామర్థ్యంలో 20 శాతం మంది ప్రయాణికులనే అనుమతించనున్నట్లు వెల్లడించింది.ఇక వారంతపు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు 20 శాతం ప్రయాణికులతో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.శుక్రవారం, శనివారం మాత్రం సర్వీసులు రద్దు అవుతాయి. ఈ నెల 9 నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు