ఇండియాలో కువైట్ విమానం అత్యవసర ల్యాండింగ్

- April 09, 2021 , by Maagulf
ఇండియాలో కువైట్ విమానం అత్యవసర ల్యాండింగ్

కువైట్ సిటీ: కువైట్ బయల్దేరిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో 17 మంది ప్రయాణీకులు, సిబ్బంది వున్నారు.గాల్లోకి లేచిన 30 నిమిషాల్లోనే విమానాన్ని అత్యవసరంగా పైలట్స్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులు, సిబ్బంది క్షేమంగా వున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com