కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మసీదుల్లో ప్రవేశం
- April 09, 2021
బహ్రెయిన్: శుక్రవారం ప్రార్థనలు, ఇషా, తరావీహ్ ప్రార్థనల నిమిత్తం రమదాన్ మాసం తొలి శుక్రవారం మసీదుల్ని తెరవనున్నారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి అథారిటీస్. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు (రెండో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తి చేసుకున్నవారు) అలాగే కరోనా నుంచి కోలుకుని రికవరీ సర్టిఫికెట్ కలిిగి వున్నవారు మాత్రమే మసీదుల్లోకి ప్రవేశించడానికి అర్హులు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









