కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మసీదుల్లో ప్రవేశం
- April 09, 2021
బహ్రెయిన్: శుక్రవారం ప్రార్థనలు, ఇషా, తరావీహ్ ప్రార్థనల నిమిత్తం రమదాన్ మాసం తొలి శుక్రవారం మసీదుల్ని తెరవనున్నారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి అథారిటీస్. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు (రెండో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తి చేసుకున్నవారు) అలాగే కరోనా నుంచి కోలుకుని రికవరీ సర్టిఫికెట్ కలిిగి వున్నవారు మాత్రమే మసీదుల్లోకి ప్రవేశించడానికి అర్హులు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







