కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మసీదుల్లో ప్రవేశం
- April 09, 2021
బహ్రెయిన్: శుక్రవారం ప్రార్థనలు, ఇషా, తరావీహ్ ప్రార్థనల నిమిత్తం రమదాన్ మాసం తొలి శుక్రవారం మసీదుల్ని తెరవనున్నారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి అథారిటీస్. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు (రెండో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తి చేసుకున్నవారు) అలాగే కరోనా నుంచి కోలుకుని రికవరీ సర్టిఫికెట్ కలిిగి వున్నవారు మాత్రమే మసీదుల్లోకి ప్రవేశించడానికి అర్హులు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







