కోవిడ్ వ్యాక్సినేషన్ పొందినవారికి, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మసీదుల్లో ప్రవేశం
- April 09, 2021
బహ్రెయిన్: శుక్రవారం ప్రార్థనలు, ఇషా, తరావీహ్ ప్రార్థనల నిమిత్తం రమదాన్ మాసం తొలి శుక్రవారం మసీదుల్ని తెరవనున్నారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి అథారిటీస్. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు (రెండో వ్యాక్సిన్ తీసుకుని 15 రోజులు పూర్తి చేసుకున్నవారు) అలాగే కరోనా నుంచి కోలుకుని రికవరీ సర్టిఫికెట్ కలిిగి వున్నవారు మాత్రమే మసీదుల్లోకి ప్రవేశించడానికి అర్హులు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







