ఇండియాలో కువైట్ విమానం అత్యవసర ల్యాండింగ్
- April 09, 2021
కువైట్ సిటీ: కువైట్ బయల్దేరిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో 17 మంది ప్రయాణీకులు, సిబ్బంది వున్నారు.గాల్లోకి లేచిన 30 నిమిషాల్లోనే విమానాన్ని అత్యవసరంగా పైలట్స్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణీకులు, సిబ్బంది క్షేమంగా వున్నారు, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









