కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ హోంమంత్రి
- April 15, 2021
గుంటూరు: ఏపీ హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత గుంటూరు లోని సాయి భాస్కర్ హాస్పిటల్ లో కోవాక్సిన్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్, సానిటైజ్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరి అన్నారు.ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సిన్ వేయడం పూర్తయిందన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







