ఏపీలో కరోనా అప్డేట్
- April 16, 2021
అమరావతి: ఏపీలో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది.నిన్నటితో పోలిస్తే ఇవాళ అమాంతం పెరిగిపోయాయి కొత్త కేసులు.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,962 సాంపిల్స్ ని పరీక్షించగా.. 6,096 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు,అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పు న మొత్తం 20 మంది కోవిడ్తో మృతిచెందారు..ఇక, ఇదే సమయంలో 2,194 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,06,163 సాంపిల్స్ ని పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,48,231కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,592గా ఉన్నాయి.ఇప్పటి వరకు 9,05,266 మంది రికవరీ కాగా.. 7,373 మంది కోవిడ్తో మృతిచెందారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









