ఏపీలో కరోనా అప్డేట్
- April 16, 2021
అమరావతి: ఏపీలో కరోనా కల్లోలమే సృష్టిస్తోంది.నిన్నటితో పోలిస్తే ఇవాళ అమాంతం పెరిగిపోయాయి కొత్త కేసులు.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,962 సాంపిల్స్ ని పరీక్షించగా.. 6,096 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు,అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పు న మొత్తం 20 మంది కోవిడ్తో మృతిచెందారు..ఇక, ఇదే సమయంలో 2,194 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,06,163 సాంపిల్స్ ని పరీక్షించామని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,48,231కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,592గా ఉన్నాయి.ఇప్పటి వరకు 9,05,266 మంది రికవరీ కాగా.. 7,373 మంది కోవిడ్తో మృతిచెందారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







