లులు గ్రూప్ చైర్మన్ కు కీలక సర్జరీ..
- April 16, 2021
అబుధాబి: అబుధాబికి చెందిన భారతీయ వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.కొచ్చిలో ఈ నెల 11న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చిత్తడి నేలపై క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.అబుధాబిలోని రాజ కుటుంబం పంపిన ప్రత్యేక విమానంలో సోమవారం యూసుఫ్ అలీ మరియు కుటుంబ సభ్యులు అబుధాబి చేరుకున్నారు.
అనంతరం బుర్జీల్ ఆసుపత్రిలో చేరారు.అక్కడాయనకు మంగళవారం ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ అమర్ అల్ షావర్బీ నేతృత్వంలోని 25 మంది వైద్యుల బృందం వెన్నెముక శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారని వి.నందకుమార్( లులు గ్రూప్-డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్) మాగల్ఫ్ కు తెలిపారు.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









