సఖీర్ ప్యాలేస్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించిన బహ్రెయిన్ రాజు
- April 17, 2021
బహ్రెయిన్: కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాజ కుటుంబ సభ్యులతో కలిసి సఖీర్ ప్యాలెస్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. రమదాన్ మాసం కావటంలో కోవిడ్ నిబంధనల నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ పలు ప్రాంతాల్లో మసీదులను తెరవాలని ఆదేశించిన తరువాత ఆయన ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడిన సున్నీ ఎండోమెంట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజేరి ప్రార్థనా ప్రబోధాలను రాజుతో పాటు ఇతర ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. బహ్రెయిన్ ప్రజల సంరక్షణకు, దేశం సర్వతోముఖావృద్ధి చెందేందుకు తమ రాజును రక్షించి, ఆశీర్వదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను హజేరి ప్రార్ధించారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







