అత్యవసరం అయితే తప్ప ఇండియా వెళ్లవద్దని ఒమన్ ఎంబసీ హెచ్చరిక
- April 18, 2021
ఒమన్: ఒమన్ ప్రజలు అత్యవసరం అనుకుంటే తప్ప భారత్ కు ప్రయాణించవద్దని న్యూ ఢిల్లీలోని సుల్తానేట్ రాయబార కార్యాలయం హెచ్చరించింది. భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక విడుదల చేసింది. వీలైనంత వరకు భారత్ కు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని...అత్యవసరం అనుకుంటే తప్ప ప్రయాణించొద్దని సూచించింది. ప్రస్తుతం భారత్ లో రోజుకు రెండు లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ లోని పలు రాష్ట్రాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!









