అత్యవసరం అయితే తప్ప ఇండియా వెళ్లవద్దని ఒమన్ ఎంబసీ హెచ్చరిక
- April 18, 2021
ఒమన్: ఒమన్ ప్రజలు అత్యవసరం అనుకుంటే తప్ప భారత్ కు ప్రయాణించవద్దని న్యూ ఢిల్లీలోని సుల్తానేట్ రాయబార కార్యాలయం హెచ్చరించింది. భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక విడుదల చేసింది. వీలైనంత వరకు భారత్ కు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని...అత్యవసరం అనుకుంటే తప్ప ప్రయాణించొద్దని సూచించింది. ప్రస్తుతం భారత్ లో రోజుకు రెండు లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ లోని పలు రాష్ట్రాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







