వ్యాక్సిన్ తీసుకోని వారిపై మరిన్ని ఆంక్షలకు యూఏఈ యోచన
- April 21, 2021యూఏఈ: వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయి ఉండి..ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిని కొన్ని కీలక ప్రాంతాలకు అనుమతించొద్దని అలాగే కీలక సర్వీసుల నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉంది.వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్ల వారు కోవిడ్ బారిన పడటంతో ఇతరుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నది జాతీయ విపత్తులు, నిర్వహణ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నా...తీసుకోకుండా అలక్ష్యం చేయటం సమాజంలో తోటి వారికి ఇబ్బంది కలిగించటమేనని అభిప్రాయపడింది. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలపై ఆంక్షలు విధించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని చూస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..