వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ పొందాలి: సౌదీ హెల్త్ మినిస్టర్
- April 22, 2021సౌదీ అరేబియా: పౌరులు, నివాసితులు అందరూ, వ్యాక్సిన్ పొందాలనీ, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలనీ హెల్త్ మినిస్టర్ అల్ రబియా సూచించారు. ఇప్పటిదాకా 950 మిలియన్ల మందికి పైగా వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పొందినట్లు వివరించారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో ఇంత వేగంగా ఇంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణీత వయసు గలవారంతా వ్యాక్సిన్ పొందడం ద్వారా కరోనాపై పోరులో ప్రభుత్వాలకు సహకరించినట్లవుతుందని ప్రజలకు సూచించారు. కాగా, ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ విషయమై కొన్ని ఫిర్యాదులు వున్నాయనీ, సైడ్ ఎఫెక్ట్స్ కేసులు చాలా తక్కువగా వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!