ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టిన న్యూ మిలీనియం స్కూల్ బహ్రెయిన్
- April 22, 2021బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో షేరింగ్ మరియు కేరింగ్ నినాదంతో న్యూ మిలీనియం స్కూల్, ఛారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. అల్ ెస్లాహ్ సొసైటీకి 25 బాక్సుల గ్రాసరీ ఐటమ్స్ అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం స్కూల్ తరఫున, ఈ తరహా ఛారిటీ కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో ఇంకాస్త ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ శర్మ, గిఫ్ట్ బాక్సుల్ని, అల్ ఎస్లాహ్ సొసైటీ అధికారులకు అందించారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత